మద్రాసు విశ్వవిద్యాలయం, తెలుగు శాఖ లో 'ఎం.ఎ.తెలుగు' ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానం

మద్రాసు విశ్వవిద్యాలయం, తెలుగు శాఖ లో ఎం.ఎ. తెలుగు చదవడానికి ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థుల నుండి  దరఖాస్తులు ఆహ్వానించడమైంది. అప్లికేషన్ ఆన్లైన్ లో పూర్తి చేసి అలాగే సబ్మిట్ చేయాలి.

అప్లికేషన్ ఈనెల అంటే మే 12.2021 వ తేదీ నుంచి ఆన్లైన్లో అందుబాటులో ఉంది.

చివరి తేది జూన్ 15, 2021. వరకు అందుబాటులో ఉంటుంది.

ఆసక్తి కలిగిన వారు గూగుల్ లోకి వెళ్లి మద్రాసు యూనివర్సిటీ వెబ్సైట్ లో పిజి అడ్మిషన్ 2021 లోకి వెళ్లి అప్లికేషన్ పూర్తి చేసి పంపవచ్చు. వివరాలు అన్నీ ప్రాస్పెక్టస్  లో ఉంటాయి..

https://egovernance.unom.ac.in/cbcs2122/

ఏదైనా సమాచారం అవసరమైన వారు ఈ క్రింది వారిని సంప్రదించవచ్చు.


Ph. No. 9445203041

ఆచార్య విస్తాలి శంకర రావు

తెలుగు శాఖాధ్యక్షులు

మద్రాసు విశ్వవిద్యాలయం

మెరీనా క్యాంపస్ ,చెన్నై-5.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు